రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షను స్వాగతిస్తున్నాం: లోకేష్

ABN , First Publish Date - 2022-04-29T21:57:06+05:30 IST

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షను స్వాగతిస్తున్నాం: లోకేష్

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షను స్వాగతిస్తున్నాం: లోకేష్

అమరావతి: రమ్య హత్య కేసు నిందితుడికి విధించిన ఉరిశిక్షను స్వాగతిస్తున్నామని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ అండతో చట్టాన్ని చుట్టం చేసుకుని చెలరేగిపోతున్న నేరగాళ్లకు కోర్టు తీర్పు చెంపపెట్టు అని నారా లోకేశ్‌ చెప్పారు. జగన్ మూడేళ్ల పాలనలో 800 మంది ఆడబిడ్డలపై దాడులు జరిగాయని లోకేషన్ తెలిపారు. బాధితుల కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-29T21:57:06+05:30 IST