వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించం: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-11T21:38:19+05:30 IST

నెల్లూరు: వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తమ పార్టీ వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా..రైతులకి రూ.300

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించం: సోమిరెడ్డి

నెల్లూరు: వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తమ పార్టీ వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా..రైతులకి రూ.300 కోట్ల బకాయిలు చెల్లించకపోగా.. 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ఆరోపించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులంతా వైసీపీ ప్లీనరీ సేవలో తరించారని విమర్శించారు. మహానాడుకి ఒక్క బస్సు కూడా ఇవ్వని ఆర్టీసీ అధికారులు వైసీపీకి వందల సంఖ్యలో ఇచ్చారని గుర్తు చేశారు. 



Updated Date - 2022-07-11T21:38:19+05:30 IST