శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-13T15:55:03+05:30 IST

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 23,522 క్యూసెక్కులు,

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 23,522 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 3683 క్యూసెక్కులు.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1075.50 అడుగులు 40.952 టీఎంసీలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-08-13T15:55:03+05:30 IST