కొత్త చట్టాలతో వినియోగదారులకు సత్వర న్యాయం: Damodar

ABN , First Publish Date - 2021-12-23T18:21:52+05:30 IST

వినియోగదారులు కోనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు, రసీద్ తీసుకోవాలని దక్షణాది రాష్ట్రాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.దామోదర్ తెలిపారు.

కొత్త చట్టాలతో వినియోగదారులకు సత్వర న్యాయం: Damodar

వరంగల్: వినియోగదారులు కోనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు, రసీద్ తీసుకోవాలని దక్షణాది రాష్ట్రాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.దామోదర్ తెలిపారు. ఆన్‌‌లైన్ మోసాలను అరికట్టేందుకు వినియోగదారుల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. వినియోగదాలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త చట్టాలతో వినియోగదారులకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు వేల మందిలో రెండు వేల మంది వినియోగదారులకు నష్ట పరిహారం అందించామని దామోదర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-23T18:21:52+05:30 IST