వరంగల్ చేరుకున్న మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-04-20T16:12:39+05:30 IST
మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితమే జిల్లాకు చేరుకున్నారు.
హనుమకొండ: మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితమే జిల్లాకు చేరుకున్నారు. బుధవారం ఉదయం హెలికాప్టర్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. వీరికి జిల్లా నేతలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.