ప్రతీకారం తీర్చుకుంటాం: మావోయిస్టు పార్టీ

ABN , First Publish Date - 2021-12-29T03:42:51+05:30 IST

మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరహద్దు పెసలపాడు అడవుల్లో ..

ప్రతీకారం తీర్చుకుంటాం: మావోయిస్టు పార్టీ

వరంగల్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.  భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చిచంపారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అధికారపార్టీ నేతలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 


Updated Date - 2021-12-29T03:42:51+05:30 IST