వరంగల్: లార్డ్ వృద్ధాశ్రమానికి కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-09T19:15:07+05:30 IST

వరంగల్: నగరంలోని లార్డ్ వృద్ధాశ్రమానికి రైతు, జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ మధు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

వరంగల్: లార్డ్ వృద్ధాశ్రమానికి కూరగాయల పంపిణీ

వరంగల్: నగరంలోని లార్డ్ వృద్ధాశ్రమానికి రైతు, జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ మధు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా కష్ట కాలంలో అన్ని వర్గాలను ఆదుకోవాలనే సంకల్పంతోనే తాను పండించిన కూరగాయలను ప్రజలకు సేవ చేస్తున్న వారికి అందిస్తున్నానని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొడుతున్న రియల్ హీరోలైన డాక్టర్లు, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులకు ప్రతి రోజూ కూరగాయలు పంపిణీ చేస్తానని మధు వెల్లడించారు.


Updated Date - 2020-04-09T19:15:07+05:30 IST