వరంగల్లో మరో చిట్టి వ్యాపారి టోకరా
ABN , First Publish Date - 2022-05-02T18:26:03+05:30 IST
నగరంలో మరో చిట్టి వ్యాపారి టోకరా ఇచ్చాడు. రూ.25 కోట్లతో యజమాని వెంకటేశ్వర్లు ఉడాయించాడు.
వరంగల్: నగరంలో మరో చిట్టి వ్యాపారి టోకరా ఇచ్చాడు. రూ.25 కోట్లతో యజమాని వెంకటేశ్వర్లు ఉడాయించాడు. 600 మంది నుంచి చిట్టీల రూపంలో వెంకటేశ్వర్లు డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వారిని మోసం భారీగా నగదుతో పారిపోయాడు. విషయం తెలిసిన బాధితులు లేబర్ కాలనీలోని యాజమాని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.