మహిషమర్ధినీ దుర్గా అలంకారంలో భద్రకాళీ అమ్మవారు
ABN , First Publish Date - 2020-10-24T13:58:45+05:30 IST
వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
వరంగల్ అర్బన్: వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారు మహిషమర్ధినీ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అలాగే సాయంత్రం అశ్వ వాహన, విమనక వాహన సేవలలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.