నేడు, రేపు టీఎస్ఐసెట్ పరీక్ష
ABN , First Publish Date - 2020-09-30T14:04:22+05:30 IST
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఐఎస్ పరీక్ష నేడు, రేపు జరుగనుంది.
వరంగల్ అర్బన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఐఎస్ పరీక్ష నేడు, రేపు జరుగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,637 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షకు గంట ముందు సెంటర్లకు చేరుకోవాలని టీఎస్ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు.