మృత్యుకుహరంగా గొర్రెకుంట బావి

ABN , First Publish Date - 2020-05-23T17:09:46+05:30 IST

మృత్యుకుహరంగా గొర్రెకుంట బావి

మృత్యుకుహరంగా గొర్రెకుంట బావి

వరంగల్: జిల్లాలోని గొర్రెకుంట బావి మృత్యుకుహరాన్ని తలిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ బావిలో పడి పందొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గతంలో తొమ్మిది మంది మృతి తాజాగా మరో తొమ్మిది మంది హత్య‌కు గురయ్యారు. గతంలో ఇదే బావిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బావి తవ్వి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వ్యవసాయ అవసరాల కోసం తీసిన బావి... మనుషుల ప్రాణాలు బలికొనే కుహరంగా మారిందా ?...ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? అనే భయాందోళనలు నెలకొన్నాయి. 

Updated Date - 2020-05-23T17:09:46+05:30 IST