వ్యాక్సిన్‌ కోసం బారులు

ABN , First Publish Date - 2021-06-24T05:17:05+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఇందిరానగర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఉన్న తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద బుధవారం వ్యాక్సిన్‌ కోసం వందల సంఖ్యలో జనం బారులు తీరారు.

వ్యాక్సిన్‌ కోసం బారులు


కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం 18 ఏళ్లపైబడిన వారందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఇందిరానగర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఉన్న తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద బుధవారం వ్యాక్సిన్‌ కోసం వందల సంఖ్యలో జనం బారులు తీరారు.

- సంగారెడ్డి టౌన్‌



Updated Date - 2021-06-24T05:17:05+05:30 IST