వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు

ABN , First Publish Date - 2020-10-02T09:32:32+05:30 IST

వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని, అన్నదాత సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తెలి పారు.

వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు

దాసన్నపేట :  వ్యవసాయ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని, అన్నదాత సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తెలి పారు.  గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతుల ప్రయోజానాలు , పంటలకు కనీస మద్దతు ధర, ఆదాయం,  జీవన ప్రమాణాలు పెంచేందుకు వ్యవసాయ బిల్లును ప్రవేశ పెట్టార న్నారు.


అనంతరం రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షు రాలు రెడ్డి పావని, నాయకులు బవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి, కుసుమంచి సుబ్బారావు, పి.అశోక్‌, రాజేష్‌కుమార్‌, హరినాథ్‌, బాలకృష్ణ, గోపాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:32:32+05:30 IST