గురుకులాల్లో ప్రవేశాలకు ముగిసిన ఎంపిక

ABN , First Publish Date - 2020-10-02T09:39:14+05:30 IST

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. కలెక్టరేట్‌ ఆడిటోరి యంలోని నిర్వహించిన ఈ ప్రక్రియలో 10 బాలురు పాఠశాలల్లో మొదటి రోజున

గురుకులాల్లో ప్రవేశాలకు ముగిసిన ఎంపిక

కలెక్టరేట్‌, అక్టోబరు 1 : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. కలెక్టరేట్‌ ఆడిటోరి యంలోని నిర్వహించిన ఈ ప్రక్రియలో 10 బాలురు పాఠశాలల్లో మొదటి రోజున 280 సీట్లకు 558 దరఖాస్తులు రాగా 266 మందికి అవకాశం కల్పించారు. రెండో రోజున 320 సీట్లకు 521 దరఖాస్తులు రాగా, 305 మందికి అవకాశం కల్పించారు. జేసీ మహేష్‌కుమార్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ కార్పొ రేషన్‌ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-02T09:39:14+05:30 IST