నేడు 74 ఎస్‌జీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2020-10-01T08:25:43+05:30 IST

డీఎస్సీ-2018లో రెండు విడతలుగా ఎంపిక తరువాత మిగిలిన 74 ఎస్‌జీటీ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.

నేడు 74 ఎస్‌జీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన

\విశాఖపట్నం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018లో రెండు విడతలుగా ఎంపిక తరువాత మిగిలిన 74 ఎస్‌జీటీ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ఽధ్రువపత్రాలను గురువారం అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో 74 మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో గురువారం ఉదయం 10 గంటలకు సీతమ్మధారలో వసంత బాలవిద్యావిహార్‌ పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. 

Updated Date - 2020-10-01T08:25:43+05:30 IST