జంగారెడ్డిగూడెంలో వలంటీర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-08-08T20:18:08+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వలంటీర్ సస్పెన్షన్కు గురయ్యారు. పింఛన్ సొమ్ముల పంపిణీలో అవకతవక పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వలంటీర్ సస్పెన్షన్కు గురయ్యాడు. పింఛన్ సొమ్ముల పంపిణీలో అవకతవక పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. స్థానిక రామచంద్రాపురం వార్డు సచివాలయంలో వలంటీర్ పని చేస్తున్నాడు. విచారణ అనంతరం వాలంటీర్ను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేశారు.