పులివెందులలో వివేకా వాచ్‌మన్ రంగన్న

ABN , First Publish Date - 2021-07-24T03:25:25+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి వివేకా

పులివెందులలో వివేకా వాచ్‌మన్ రంగన్న

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి  వివేకా వాచ్‌మన్ రంగన్నను పులివెందులలో సీబీఐ బృందం వదిలి పెట్టింది.  బస్టాండ్‌ నుంచి ఒంటరిగా నడుచుకుంటూ రంగన్న వెళ్లాడు. గుంపులుగా చేరి రంగన్నను జనం చుట్టుముట్టారు. రంగన్నకు ప్రాణాపాయం ఉందని స్థానికులు అంటున్నారు. సీబీఐకిచ్చిన రంగన్న ఇచ్చిన వాంగ్మూలం హాట్‌ టాపిక్‌గా మారింది. రంగన్నకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-24T03:25:25+05:30 IST