బాధిత కుటుంబాలకు పరామర్శ
ABN , First Publish Date - 2021-01-20T06:44:18+05:30 IST
ఖానాపూర్కు చెందిన సీనియర్ జర్నలిస్టు కారింగుల రాంకిషన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ రమేష్రాథోడ్ పరామర్శించారు.
ఖానాపూర్, జనవరి 19: ఖానాపూర్కు చెందిన సీనియర్ జర్నలిస్టు కారింగుల రాంకిషన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ రమేష్రాథోడ్ పరామర్శించారు.
పెంబి: మండలంలోని హరిచంద్ తండా సర్పంచ్ సుదర్శన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా మాజీ ఎంపీ రమేష్రాథోడ్ పరామర్శించా రు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీంరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో, అదే గ్రామానికి చెందిన పర్వతాల లక్ష్మీ నారాయణ అత్త మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు.