విశాఖ: విషాహారం తిని 75మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-07-09T14:12:02+05:30 IST

విశాఖ: విషాహారం తిని 75మందికి అస్వస్థత

విశాఖ: విషాహారం తిని 75మందికి అస్వస్థత

విశాఖపట్నం: విశాఖలోని జి.మాడుగుల మండలం గడుతురు పంచాయతీ మగతపాలెంలో విషాహారం తిని 75 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-07-09T14:12:02+05:30 IST