విశాఖ: వైసీపీ ఆఫీస్‌లో వైఎస్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-07-08T14:39:22+05:30 IST

విశాఖ: వైసీపీ ఆఫీస్‌లో వైఎస్ జయంతి వేడుకలు

విశాఖ: వైసీపీ ఆఫీస్‌లో వైఎస్ జయంతి వేడుకలు

విశాఖపట్నం: విశాఖ వైసీపీ కార్యాలయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలోని వైఎస్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T14:39:22+05:30 IST