Visakha వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-08-15T14:21:14+05:30 IST

నగరంలోని వైసీపీ కార్యాలయంలో స్వాంత్రత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Visakha వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అవంతి

విశాఖపట్నం: నగరంలోని  వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు 75 వ స్వాంత్రత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ ఇది అని అన్నారు. మహనీయుల త్యాగఫలం, పోరాటం వలనే స్వాతంత్ర్య వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-15T14:21:14+05:30 IST