Visakha: శ్రమదానం చేస్తూ వినూత్న రీతిలో సీపీఎం నేతల నిరసన

ABN , First Publish Date - 2021-09-30T17:16:28+05:30 IST

నగరంలో రోడ్లను బాగు చేయాలంటూ శ్రమదానం చేస్తూ సీపీఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

Visakha: శ్రమదానం చేస్తూ వినూత్న రీతిలో సీపీఎం నేతల నిరసన

విశాఖపట్నం: నగరంలో రోడ్లను బాగు చేయాలంటూ శ్రమదానం చేస్తూ సీపీఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్వర్ణ భారతి స్టేడియం ఎదుట ప్రధాన రహదారిపై గుంతలను పూడ్చి..రోడ్లను మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం కార్పొరేటర్ గంగారావు, పార్టీ నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లను పూడ్చి వేస్తున్న సమయంలో సీపీఎం నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2021-09-30T17:16:28+05:30 IST