జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-03T17:19:37+05:30 IST

చలో ఆంధ్రా యూనివర్సిటీకి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో... జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం: చలో ఆంధ్రా యూనివర్సిటీకి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో... జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల కళ్ళు కప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం వచ్చిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఖిలపక్షం నేతలు, విద్యార్థి సంఘాలు నేతలు ప్రతిఘటించారు. వీసీ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్.. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2022-03-03T17:19:37+05:30 IST