విశాఖలో డ్రగ్స్ పంజా
ABN , First Publish Date - 2022-04-13T18:17:29+05:30 IST
విశాఖలో డ్రగ్స్ పంజా విసిరింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: విశాఖలో డ్రగ్స్ పంజా విసిరింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వివరాలు చెప్పకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో నగరంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు వైపల్యం చెందారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.