విశాఖ: ఎంసెట్ పరీక్షా కేంద్రం నుంచి వెను తిరిగిన ఇద్దరు విద్యార్థులు

ABN , First Publish Date - 2020-09-17T17:52:40+05:30 IST

విశాఖ షీలానగర్ ఆయాన్ డిజిటల్ జోన్ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రం నుండి ఇద్దరు విద్యార్థుల నిరాశతో వెనుదిరిగారు.

విశాఖ: ఎంసెట్ పరీక్షా కేంద్రం నుంచి వెను తిరిగిన ఇద్దరు విద్యార్థులు

విశాఖపట్నం: విశాఖ షీలానగర్ ఆయాన్ డిజిటల్ జోన్ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రం నుండి ఇద్దరు విద్యార్థుల నిరాశతో వెనుదిరిగారు. ఆధార్ కార్డ్ తీసుకురాలేదని  బీశేట్టి జయకిృష్ణ శివసాయి అనే విద్యార్థిని ఆయాన్ యాజమాన్యం బయటకు పంపించి వేసింది. దేవరాపల్లికి చెందిన మరో విద్యార్ది ఎర్ర నాయుడుకు సమయం మించిపోవటంతో అయాన్ డిజిటల్ జోన్ అనుమతించలేదు.  


Updated Date - 2020-09-17T17:52:40+05:30 IST