విశాఖ: పేకాటరాయుళ్లపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-07-16T14:34:19+05:30 IST
విశాఖ: పేకాటరాయుళ్లపై పోలీసుల దాడి
విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం అబిద్నగర్లో పేకాట ఆడుతున్న వారిపై ఫోర్త్ టౌన్, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.34,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.