విశాఖ ఏజెన్సీలో దారుణం..

ABN , First Publish Date - 2020-08-04T01:15:55+05:30 IST

విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరజనులు మృతి చెందారు. ఈ ఘటన పెదబయలు మండలం

విశాఖ ఏజెన్సీలో దారుణం..

అమరావతి: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరజనులు మృతి చెందారు. ఈ ఘటన పెదబయలు మండలం కొండ్రూమ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా, చనిపోయిన వారు పెదబయలు మండలం చింతలవీధి గ్రామస్తులుగా గుర్తించారు.

Updated Date - 2020-08-04T01:15:55+05:30 IST