క్యూట్ ఫొటోను షేర్ చేసిన కోహ్లీ
ABN , First Publish Date - 2021-04-20T20:59:01+05:30 IST
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో ఉన్న ఓ క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి హార్ట్ ఇమోజీని జతచేశాడు. కోహ్లీ, అనుష్కలు 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవలే పాప వామిక పుట్టింది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
బెంగళూరు: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో ఉన్న ఓ క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి హార్ట్ ఇమోజీని జతచేశాడు. కోహ్లీ, అనుష్కలు 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవలే పాప వామిక పుట్టింది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీకీ సారథ్యం వహిస్తున్నా కోహ్లీ జట్టును విజయాలబాటలో నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ సేన మూడింటింలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.