విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-12-26T21:13:49+05:30 IST

పెందుర్తి మండలం నరవలో వైసీపీ నాయకుల దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణానికి వైసీపీ నేత యత్నించారు.

విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

విశాఖ: పెందుర్తి మండలం నరవలో వైసీపీ నాయకుల దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణానికి వైసీపీ నేత యత్నించారు. దీంతో వైసీపీ నేతలను అడ్డుకున్నారు.  టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణుల దాడికి దిగారు. టీడీపీ నేత గల్లా శ్రీనుపై జెర్రిపోతులపాలెంకు చెందిన వైసీపీ వార్డు మెంబర్ భర్త అప్పారావు రాడ్డుతో దాడి చేశాడు. గల్లా శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-12-26T21:13:49+05:30 IST