రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష భేటీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-01T16:20:19+05:30 IST

రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.

రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష భేటీ ప్రారంభం

విజయవాడ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. టీడీపీ వర్ల రామయ్య,  వైసీపీ నారాయణ మూర్తి,  పద్మజా రెడ్డి,‌ సీపీఐ జల్లి విల్సన్, కాంగ్రెస్ పార్టీ మస్తాన్ వలి, సీపీఎం వైవీ రావ్‌లు సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయాలు, సూచనలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్వీకరించనున్నారు. 

Updated Date - 2021-03-01T16:20:19+05:30 IST