నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు

ABN , First Publish Date - 2021-01-26T13:09:17+05:30 IST

72వ రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నారు.

నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు

విజయవాడ: 72వ రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ ‌మోహన్‌రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. 

Updated Date - 2021-01-26T13:09:17+05:30 IST