జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు హాజరైన సిజేఐ

ABN , First Publish Date - 2021-12-26T16:11:03+05:30 IST

జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు ముఖ్య అతిధిగా సిజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు.

జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు హాజరైన సిజేఐ

విజయవాడ: సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరుగుతున్న జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభకు ముఖ్య అతిధిగా సిజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-12-26T16:11:03+05:30 IST