దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-04-11T16:32:21+05:30 IST

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను మంత్రి ఆర్కే రోజా సోమవారం ఉదయం దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను మంత్రి ఆర్కే రోజా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయమర్యాదలతో రోజాకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి రోజాకు ఈవో భ్రమరాంబ అందజేశారు. 

Updated Date - 2022-04-11T16:32:21+05:30 IST