నేటి నుంచి విజయవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
ABN , First Publish Date - 2021-06-21T13:52:55+05:30 IST
నేటి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల
విజయవాడ: నేటి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ భక్తుల అమ్మవారికి దర్శనానికి అనుమతించనున్నారు. కర్ఫ్యూ సడలింపు వేళల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేయడంతో దానికి అనుగుణంగా అమ్మవారి దర్శన వేళ్లలో సైతం ఆలయ అధికారులు మార్పులు చేశారు. నేడు విజయవాడ దుర్గమ్మ పాలక మండలి సమావేశం జరగనుంది.