ఏపీలో బీజేపీ నేతల భేటీ

ABN , First Publish Date - 2022-02-23T17:10:42+05:30 IST

కేంద్ర బడ్జెట్ రాష్ట్ర కార్యయంలో బీజేపీ నేతలు బుధవారం ఉదయం భేటీ అయ్యారు.

ఏపీలో బీజేపీ నేతల భేటీ

విజయవాడ: కేంద్ర బడ్జెట్  రాష్ట్ర కార్యయంలో బీజేపీ  నేతలు బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు, మేధావి, న్యాయవాద, వృత్తి విభాగాల ముఖ్యులు పాల్గొన్నారు. అలాగే అతిధులుగా ఐ.వై.ఆర్ కృష్ణారావు, జివియల్, సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా  రాష్ట్ర స్థాయి సమావేశాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. 

Updated Date - 2022-02-23T17:10:42+05:30 IST