నేడు విజయవాడలో సీపీఐ మౌనదీక్ష

ABN , First Publish Date - 2020-11-28T15:12:28+05:30 IST

రైతులకు మద్దతుగా ఈరోజు విజయవాడలో సీపీఐ మౌనదీక్షకు దిగనుంది. ఈ దీక్షలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొననున్నారు.

నేడు విజయవాడలో సీపీఐ మౌనదీక్ష

విజయవాడ: రైతులకు మద్దతుగా ఈరోజు విజయవాడలో సీపీఐ మౌనదీక్షకు దిగనుంది. సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ దీక్షలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ బిల్లులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పంజాబ్ హర్యానా రైతుల ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఏపీలో తుఫాన్లు, వరదలు వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-28T15:12:28+05:30 IST