దుర్గాదేవి, మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-24T12:25:52+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నారు.

దుర్గాదేవి, మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు రెండు అంకరణలో దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.  ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు దుర్గాదేవి అలంకరణలో... మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తారు. కోవిడ్ నిబంధనల మధ్య దసరా శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-10-24T12:25:52+05:30 IST