ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-08-02T15:50:23+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో  పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. అమ్మవారికి స్తన్నపనది కార్యక్రమాల అనంతరం దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. పవిత్రోత్సవాలు సందర్భంగా 9 గంటలకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. పవిత్రాలను అర్చక స్వాములు ఆలయంలోని అన్ని విగ్రహాలకు అలంకరించనున్నారు. 

Updated Date - 2020-08-02T15:50:23+05:30 IST