కోవిడ్ నిబంధనలు అనుసరించే శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించాం: దుర్గగుడి చైర్మన్

ABN , First Publish Date - 2020-07-05T18:11:08+05:30 IST

కోవిడ్ నిబంధనలు అనుసరించే శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించాం: దుర్గగుడి చైర్మన్

కోవిడ్ నిబంధనలు అనుసరించే శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించాం: దుర్గగుడి చైర్మన్

విజయవాడ: కోవిడ్ నిబంధనలు అనుసరించి శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. పూర్ణాహుతితో  శాకాంబరీ ఉత్సవాలు ముగిశాయన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనం ఉంటుందని చెప్పారు. తెలంగాణ నుండి అమ్మవారికి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బోనాలు సమర్పించనున్నారని దుర్గగుడి చైర్మన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-05T18:11:08+05:30 IST