విజయవాడ: నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-07-05T13:25:59+05:30 IST

విజయవాడ: నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ: నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ వారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో శాకాంబరీ ఉత్సవాలు పరిసమాప్తం అవనున్నాయి. 11 గంటలకు తెలంగాణ నుండి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు. 

Updated Date - 2020-07-05T13:25:59+05:30 IST