విజయవాడ: నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-07-05T13:25:59+05:30 IST
విజయవాడ: నేటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ వారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో శాకాంబరీ ఉత్సవాలు పరిసమాప్తం అవనున్నాయి. 11 గంటలకు తెలంగాణ నుండి మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు.