ఆర్ఎస్ఎస్ చీఫ్‌ ఆశీస్సులు తీసుకున్నా: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-28T04:10:40+05:30 IST

నర్సాపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భాగవత్ ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్‌ ఆశీస్సులు తీసుకున్నా: విజయసాయిరెడ్డి

నర్సాపురం: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భాగవత్ ఆశీస్సులు తీసుకున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నర్సాపురంలో భాగవత్‌ను కలుసుకోగలిగే భాగ్యం దక్కిందని, ఆయన్ను కలుసుకోగలగడం గొప్ప గౌరవమంటూ విజయసాయి ట్వీట్ చేశారు. భాగవత్ మార్గదర్శకత్వం తనకు లభించిందంటూ ఫొటోలు కూడా జత చేశారు.



Updated Date - 2021-12-28T04:10:40+05:30 IST