‘స్పందన’ వినతుల కార్యక్రమంలో మీడియాపై ఆంక్షలు
ABN , First Publish Date - 2021-08-23T18:21:06+05:30 IST
‘స్పందన’ వినతుల కార్యక్రమంలో మీడియాపై కలెక్టర్ సూర్యకుమారి ఆంక్షలు విధించారు.
విజయనగరం: ‘స్పందన’ వినతుల కార్యక్రమంలో మీడియాపై కలెక్టర్ సూర్యకుమారి ఆంక్షలు విధించారు. స్పందన కార్యక్రమం జరిగే ఆడిటోరియంలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. సమాచార శాఖ ద్వారా స్పందన సమాచారం ఇస్తామంటూ ప్రకటన విడుదల చేశారు. దీంతో కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.