అస్సైన్డ్‌ భూములపై విజిలెన్స్‌ అధికారుల ఆరా...

ABN , First Publish Date - 2020-10-24T11:31:08+05:30 IST

రఅసైన్డ్‌ భూములపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను

అస్సైన్డ్‌ భూములపై విజిలెన్స్‌ అధికారుల ఆరా...

చెన్నారావుపేట, అక్టోబరు 23: రఅసైన్డ్‌ భూములపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు ఆరా తీశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రాంమోహన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ మధుసూదన్‌, గిర్ధావర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:31:08+05:30 IST