అస్సైన్డ్ భూములపై విజిలెన్స్ అధికారుల ఆరా...
ABN , First Publish Date - 2020-10-24T11:31:08+05:30 IST
రఅసైన్డ్ భూములపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను
చెన్నారావుపేట, అక్టోబరు 23: రఅసైన్డ్ భూములపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాంమోహన్ పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, గిర్ధావర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.