హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2021-09-08T20:47:08+05:30 IST

రాష్ట్రంలో విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.

హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి సురేష్

అమరావతి: రాష్ట్రంలో విద్యాదీవెన పథకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యార్థుల ఫీజు డబ్బులు తల్లుల అకౌంట్‌లో కాకుండా విద్యా సంస్థల ప్రిన్స్‌పాల్స్ అకౌంట్‌లో వేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా హైకోర్టు తీర్పుపై రివ్యూ ఫిటిషన్ వేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థుల చదువుల విషయంలో సాధికారికత తెచ్చేందుకు విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - 2021-09-08T20:47:08+05:30 IST