గేమ్స్తో లాక్!
ABN , First Publish Date - 2020-04-29T05:30:00+05:30 IST
లాక్డౌన్ మూలంగా వర్చ్యువల్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది...
లాక్డౌన్ మూలంగా వర్చ్యువల్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది.
- గేమింగ్ ప్లాట్ఫామ్ స్ట్రీమ్లో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య మొదటిసారి 2 కోట్లు దాటింది.
- ‘కౌంటర్ స్ట్రైక్ : గ్లోబల్ అఫెన్సివ్’ వీడియోగేమ్ను 10 లక్షల మంది ఆడారు.
- ‘డోటా 2’ ఆన్లైన్ గేమ్ను ఆడుతున్న వారి సంఖ్య 7 లక్షలకు చేరింది.
- చైనా మొబైల్ గేమ్స్ అమ్మకాల సంఖ్య 32 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలోనూ వీడియో గేమ్ వినియోగం 75 శాతం పెరిగింది.