హిందువులపై దురాగతాలు ఆపాలి
ABN , First Publish Date - 2021-10-21T04:30:54+05:30 IST
బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు అన్యాయమని, ఆ దురాగతాలను అక్కడి ప్రభుత్వం అడ్డు కోవాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
వీహెచ్పీ ధర్నా
నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 20 : బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు అన్యాయమని, ఆ దురాగతాలను అక్కడి ప్రభుత్వం అడ్డు కోవాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దాడులు యావత్ హిందూ సమాజాన్ని కలిచివేస్తున్నాయన్నారు.