కొత్త ఫీచర్లతో Vespa స్కూటర్ విడుదల

ABN , First Publish Date - 2021-08-19T23:58:42+05:30 IST

కొత్త ఫీచర్లతో Vespa స్కూటర్ విడుదల

కొత్త ఫీచర్లతో Vespa స్కూటర్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. సరికొత్త మోడల్‌లో వెస్పా స్కూటర్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. పియాజియో ఇండియా 75 సంవత్సరాల ఐకానిక్ బ్రాండ్‌ను పురస్కరించుకుని దేశంలో కొత్త వెస్పా 75వ వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రారంభించింది. వెస్పా 75వ వార్షికోత్సవ ఎడిషన్ 125 అండ్ 150 సీసీ వేరియంట్‌లలో వస్తోంది. వెస్పా 125 సీసీ మోడల్ స్కూటర్ రూ. 1.26 లక్షలు, వెస్పా 150 వేరియంట్ స్కూటర్ రూ. 1.39 లక్షలు ఉంటుంది.

Updated Date - 2021-08-19T23:58:42+05:30 IST