మాముడూరు: వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో కుప్పకూలిన ధ్వజస్తంభం

ABN , First Publish Date - 2020-08-04T14:53:34+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభం కుప్పకూలింది.

మాముడూరు: వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో కుప్పకూలిన ధ్వజస్తంభం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభం కుప్పకూలింది. భారీ ఈదురు గాలులకు అది పడిపోయింది. 48 ఏళ్ల క్రితం నిర్మించిన ధ్వజస్తంభం కుప్పకూలడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-08-04T14:53:34+05:30 IST