రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళ విడుదల

ABN , First Publish Date - 2021-04-13T00:31:48+05:30 IST

రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళ విడుదల

రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళ విడుదల

ఢిల్లీ: రాజయోగిని దాదీ జానకీ స్మారక తపాలా బిళ్ళను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. లింగ వివక్షతో పాటు, ఇతర సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Updated Date - 2021-04-13T00:31:48+05:30 IST