వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.14లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-01-27T06:45:37+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మండపేటకు చెందిన గంటా అగస్త్యరాజు(శివ), శైలజ దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు.

వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.14లక్షల విరాళం

ఆత్రేయపురం, జనవరి 26: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మండపేటకు చెందిన గంటా అగస్త్యరాజు(శివ), శైలజ దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరుకు చెందిన వేమన జగడేశ్వరరావు, పద్మావతి దంపతులు రూ.14వేలు విరాళం అందించారు. దాతలకు  చైర్మన్‌ రమేష్‌రాజు స్వామివారి చిత్రపటం, తీర్థ,ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2021-01-27T06:45:37+05:30 IST